ఐక్య వేదిక ఏర్పాటు కోసమే ప్రయత్నం: ఈటలతో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Naresh Kumar   | our own
Published : May 27, 2021, 12:58 PM IST

హైదరాబాద్: రాజకీయ కక్షతోనే మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 

హైదరాబాద్: రాజకీయ కక్షతోనే మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అకారణంగా ఆయన మీద చర్యలు తీసుకోవడంతో మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇవాళ(గురువారం) భేటీ అయినట్లు... రాజకీయాలు చర్చించలేమని తెలిపారు. అయితే ఐక్య వేదిక కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నామన్నారు.  

మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో ప్రొఫెసోర్ కోదండరాం,  కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశం తరువాత కొండా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నారు. కరోనా నివారణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని... కోవిద్ తో కొట్లాడడం అందరి ముందు చేయాల్సిన పని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly