Republic Day 2026: PM Modi Welcomes President Murmu and EU Leaders at Delhi | Asianet News Telugu

Published : Jan 26, 2026, 04:01 PM IST

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్యపథ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును యూరోపియన్ యూనియన్ నేతలను ఆత్మీయంగా స్వాగతించారు. దేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైభవం, ఐక్యతను ప్రతిబింబించే పరేడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.