ఏపీ, తెలంగాణల్లో భగ్గుమంటున్న సూర్యుడు, ఏం చేయాలి? (వీడియో)

ఏపీ, తెలంగాణల్లో భగ్గుమంటున్న సూర్యుడు, ఏం చేయాలి? (వీడియో)

Published : May 24, 2023, 07:14 PM IST

ఒకవైపు కరోనా మరోవైపు ఎండలు రెండు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 

ఒకవైపు కరోనా మరోవైపు ఎండలు రెండు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వేడి తీవ్రత, వడగాలులతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. 20 యేళ్ల క్రితం భాగ్యనగరంలో 30 డిగ్రీలుండే ఎండ ఇప్పుడు 43 డిగ్రీ లకు టచ్ ఐందంటేనే ఎండ ప్రభావం ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు. తుఫాన్ కారణంగా వాతావరణంలోని తేమ తగ్గడం, వెంటనే రోహిణి కార్తీ రావడంతో పరిస్థితి ఇంకా నిప్పులకొలిమిలా తయారయింది. ఇంత వేడిని మన శరీరం తట్టుకోలేదు.. అందుకే ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలో.. ఈ వీడియోలో చూడండి.. 

Ugadi Horoscope: మేష రాశివారికి అద్భుత ఫలితాలు.. విశ్వావసు నామ సంవత్సర పంచాంగం | Asianet Telugu
03:37మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపువాళ్లే డబ్బు చెల్లిస్తారు ఎలాగో తెలుసా?
02:46పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
03:11షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?
03:25బ్యాంకు అకౌంట్‌లో డబ్బు వేస్తున్నారా? ఆ తప్పు చేశారంటే 60శాతం పన్ను కట్టాలి మరి!
03:42అర్జెంట్‌గా బంగారం కొనేయండి.. లేదంటే బాధపడతారు!
03:28మీ పిల్లలు పెళ్లి చేసుకోకపోవచ్చు అప్పుడేం అవుతుందంటే?
02:38భారత్‌లో మంకీపాక్స్.. ఇది కరోనా కంటే డేంజర్!
02:45రోజుకు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా?
02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?