కర్ణాటక చేరుకున్న ఏషియానెట్ న్యూస్ - NCC వజ్ర జయంతి యాత్ర

కర్ణాటక చేరుకున్న ఏషియానెట్ న్యూస్ - NCC వజ్ర జయంతి యాత్ర

Published : Jul 20, 2022, 06:25 PM IST

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్రను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. 

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్రను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏషియానెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా, కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్ చీఫ్ మెంటర్ రవి హెగ్డే తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ నెట్‌ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ  India@75యాత్ర కేరళ నుంచి ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించి ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీలో ఈ యాత్ర ముగుస్తుంది.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...