ఏషియా నెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : కేరళ కళామండలాన్ని సందర్శించిన క్యాడెట్లు..!

ఏషియా నెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : కేరళ కళామండలాన్ని సందర్శించిన క్యాడెట్లు..!

Published : Jun 21, 2022, 10:03 PM IST

ఏషియానెట్ న్యూస్, ఎన్‌సీసీ సంయుక్తంగా చేపడుతున్న వజ్ర జయంతి యాత్ర మంగళవారం కేరళలోని కళామండలానికి చేరుకుంది.

ఏషియానెట్ న్యూస్, ఎన్‌సీసీ సంయుక్తంగా చేపడుతున్న వజ్ర జయంతి యాత్ర మంగళవారం కేరళలోని కళామండలానికి చేరుకుంది. కేరళ కళామండలంలోని కళా రూపాలను వజ్ర జయంతిలో పాల్గొన్న క్యాడెట్లు చూసి మురిసిపోయారు. అలాగే, వల్లథాల్ మెమోరియల్, నీలా క్యాంపస్‌లోని పలు థియేటర్లను వారు సందర్శించారు. వజ్ర జయంతి యాత్రను కళామండలం రిజిస్ట్రార్ సాదరంగా ఆహ్వానించారు. కళా మండలం స్థాపకుడు, విశిష్ట సాహిత్యకారుడు వల్లథాల్ నారాయన మీనన్ గురించి కళామండలంలోని శిల్పాల గురించి క్యాడెట్లు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేరళ ఎన్‌సీసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అలోక్ బెర్రి హాజరయ్యారు.కథాకళి మ్యాస్ట్రో ఎంపీఎస్ నంపూతిరి క్యాడెట్లకు కళామండలం, దాని స్థాపకుడు వల్లథాల్ గురించి వివరంగా విషయాలు తెలియజేశారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...