ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర :  కలరిపయట్టు   గురువు మీనాక్షి అమ్మతో

ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : కలరిపయట్టు గురువు మీనాక్షి అమ్మతో

Published : Jun 23, 2022, 09:03 AM IST

ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర ఎన్నో విశిష్టలతో ముందుకు సాగుతోంది. 

ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర ఎన్నో విశిష్టలతో ముందుకు సాగుతోంది. తాజాగా క్యాడెట్లు కేరళ ప్రసిద్ధ, ప్రాచీన యుద్ధ విద్య  కలరిపయట్టు గురువు పద్మశ్రీ మీనాక్షి అమ్మ కలరి ని సందర్శించారు. అక్కడి వారు  కలరిపయట్టు  యుద్ధ విద్యను దగ్గరి నుండి చూడడంతోపాటుగా మీనాక్షి అమ్మ యుద్ధ విద్య కౌశలాన్ని దగ్గరి నుండి చూసే అవకాశం దొరికింది. అటు పిమ్మట వాగన్ ట్రాజెడీ మెమోరియల్ ని కూడా సందర్శించారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...