బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu

Published : Jan 27, 2026, 11:00 PM IST

ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రముఖ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.