మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిని వైయస్ జగన్ పరిశీలించారు. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను స్వయంగా చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.