క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న 18 మంది ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. దీనిపై బిజెపి నాయకురాలు యామినీ శర్మ స్పందించారు. టీటీడీ చర్యలను స్వాగతించారు.