పొలం తగాదాలో.. రక్తాలు కారేలా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు..

పొలం తగాదాలో.. రక్తాలు కారేలా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు..

Published : Jun 01, 2020, 12:00 PM IST

కర్నూల్, కౌతాలం మండలం  తిప్పలదొడ్డి గ్రామంలో పొలం తగాదా విషయంలో ఇరువర్గాలు మద్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. 

కర్నూల్, కౌతాలం మండలం  తిప్పలదొడ్డి గ్రామంలో పొలం తగాదా విషయంలో ఇరువర్గాలు మద్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని అద్దాల బ్రదర్స్  కుటుంబంపై  YSRCP కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేయటంతో టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు.  గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కౌతాళం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం టిడిపి ఇంచార్జి తిక్కారెడ్డి  బాధితులను పరామర్శించారు.

07:23ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
07:20విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour
05:46జగన్ ని చూడగానే కాళ్ళ మీద పడి బోరున ఏడ్చిన మత్స్యకార కుటుంబాలు | Jagan Visakhapatnam Tour
13:42ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha
03:36Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
09:48ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
12:27మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam
06:19విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families