టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

Published : Sep 04, 2022, 11:44 AM IST

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాంధీ ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయారు.  రాజకీయ కక్షపూరితంగానే ఈ దాడి జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆసుపత్రి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. చికిత్సపొందుతున్న చెన్నుపాటి గాంధీని టీడీపి విజయవాడ ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు. 
 

02:52Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
11:44Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu
08:02AP Food Commission Serious 🔥 జనం నమ్మి డబ్బులు ఇస్తే.. మీరు ఎందుకు నమ్మలేరు? | Asianet News Telugu
22:20Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
18:42వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu
09:56వైఎస్సార్ మరణం పై వివాదం అచ్చెన్నాయుడు vs బొత్స | YSR Controversy | TDP vs YCP | Asianet News Telugu
63:55రాష్ట్రానికి రానున్న ప్రాజెక్ట్స్ ఇవే మంత్రి ప్రెస్ మీట్ | Minister Kolusu Parthasarathy Pressmeet
05:39నేను ప్రశ్నలు అడుగుతా.. మీరు రెడీయా? నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్| Asianet News Telugu
03:52Tragedy at Waterfall in Alluri District| సెల్ఫీ సరదా.. ముగ్గురు అమ్మాయిలు!! | Asianet News Telugu
05:58AP Food Commission: అన్నిటికీ అలా అంటే కుదరదు | Anakapalli BC Welfare Hostel| Asianet News Telugu