టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

Published : Sep 04, 2022, 11:44 AM IST

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాంధీ ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయారు.  రాజకీయ కక్షపూరితంగానే ఈ దాడి జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆసుపత్రి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. చికిత్సపొందుతున్న చెన్నుపాటి గాంధీని టీడీపి విజయవాడ ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు. 
 

53:46Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
05:15మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu
12:37అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Minister Atchannaidu Powerful Speech | Asianet Telugu
65:02262 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి మత్స్య కారులకు సీఎం వరాల జల్లు | Asianet News Telugu
01:19Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu
09:38నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu
25:12TG భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌పై బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి కౌంట‌ర్ Baireddy Siddharth Reddy | Asianet Telugu
05:09Jogi Ramesh vs Police: గుంటూరులో ఉద్రిక్తత జోగి రమేశ్ ను అడ్డుకున్న పోలీసులు| Asianet Telugu
01:40Ambati Rambabu: పిల్ల‌ల్ని క‌న‌డానికి వేలంపాటా..? చంద్రబాబు పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
03:22వడదెబ్బల ముప్పు.. ఎల్‌నినో ఎఫెక్ట్ షాకింగ్! | AP & Telangana Weather Update | Asianet News Telugu