మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్లపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరుగుతున్న పొత్తులు, అధికార పోరు, ప్రజా సమస్యలపై షర్మిల చేసిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.