జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. 100% స్ట్రైక్ రేటుతో జనసేన తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు చదివి వినిపించారు.

Read more