Nirmala Sitaraman Powerful Telugu Speech:అధునాతన టెక్నాలజీతో అమరావతి నిర్మాణం | Asianet News Telugu

Published : Nov 28, 2025, 06:23 PM IST

అధునాతన సాంకేతికతతో ప్రపంచ స్థాయి రాజధానిగా Amaravatiను తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని శక్తివంతమైన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో అమరావతి భవిష్యత్, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, ఫైనాన్షియల్ హబ్‌గా అమరావతి మార్పు వంటి ముఖ్య అంశాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

08:28Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
02:29Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu
17:24Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
07:26Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu
02:48Minister Atchannaidu: అరసవల్లిలో ఆదిత్యుని శోభాయాత్రను ప్రారంభించిన అచ్చెన్నాయుడు| Asianet Telugu
26:56CM Chandrababu Naidu: నగరిలోని హాస్టల్ లో నెట్ జీరో విధానం పరిశీలించిన సీఎం | Asianet News Telugu
13:36Visakha Utsav Celebrations 2026: విశాఖ ఉత్సవ్ వేడుకలోమంత్రి అనితతో సుమ పంచ్ లు | Asianet News Telugu
23:15Arasavalli Sri Suryanarayana Swamy Rathasapthami: అరసవల్లిలో రధసప్తమి ఉత్సవాలు | Asianet News Telugu
08:01RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
07:46చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu