Chandrababu Naidu Speech: చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్ పేయీది: చంద్రబాబు| Asianet News Telugu

Chandrababu Naidu Speech: చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్ పేయీది: చంద్రబాబు| Asianet News Telugu

Published : Dec 25, 2025, 09:00 PM IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.