హిందూధర్మాన్ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి | Asianet Telugu

Published : Apr 12, 2025, 02:00 PM IST

హిందూ ధర్మాన్ని కాలరాయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పుడు నోరుమెదపని వారంతా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

05:16Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
03:44RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu
05:15Ambati Rambabu Energetic Dance: భోగి వేడుకల్లో డాన్స్ అదరగొట్టినఅంబటి రాంబాబు | Asianet News Telugu
09:03AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
15:40బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu
12:22Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
04:49CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu
07:47CM Chandrababu Naidu & Minister Nara Lokesh: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు | Asianet News Telugu
06:26CM Chandrababu Naidu: సీఎం తోనే చిన్నారి పంచ్ లు పడిపడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
11:34CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu