హిందూధర్మాన్ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి | Asianet Telugu

Published : Apr 12, 2025, 02:00 PM IST

హిందూ ధర్మాన్ని కాలరాయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పుడు నోరుమెదపని వారంతా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

03:57Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
04:20Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu
05:05Rajamahendravaram Milk: తూర్పు గోదావరి జిల్లాలో పాల కల్తీ జిల్లా ఎస్పీ కీలక సూచన | Asianet Telugu
06:06Adulterated Milk: రాజమహేంద్రవరం పాల కల్తీ పై జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
07:02Vangalapudi Anitha Speech: కొత్త చట్టాలపై అసెంబ్లీలో అనిత కీలక ప్రసంగం| Asianet News Telugu
15:06Nadendla Manohar Speech: పౌరసరఫరాలపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల కీలక ప్రసంగం| Asianet News Telugu
03:22Anitha Vangalapudi Speech: మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికిప్రభుత్వం కీలక ప్రకటన | Asianet Telugu
09:08Anitha Vangalapudi Speech: సీఎం, పీఎం అందరూ బాధితులే అసెంబ్లీ లో అనిత స్పీచ్| Asianet News Telugu
13:23Nimmala Ramanaidu Speech in Assembly: అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు కీలక ప్రసంగం| Asianet News Telugu
12:40Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన| Asianet Telugu