'సంగం' సమస్యలను మరింత వేగంగా పరిష్కరించాలి... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

'సంగం' సమస్యలను మరింత వేగంగా పరిష్కరించాలి... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Published : Aug 05, 2020, 11:07 AM IST

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 


పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 
సమీక్ష నిర్వహించారు. 'సంగం' మండలంలోని సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. స్థలాల గుర్తింపు, లబ్దిదారులు, దరఖాస్తుదారుల వివరాలపై మంత్రి ఆరా తీశారు.  రెండవ దశలో లబ్దిదారుల గుర్తింపు, స్థలం సేకరణ, ఆన్ లైన్ వివరాల నమోదు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు

03:28Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
04:51Nandu's World Controversy: నమ్మి డబ్బులిస్తే ఇదే పరిస్థితి.. యూట్యూబర్స్ 'నందూస్ వరల్డ్' దందా
11:57కడుపుకు అన్నం తింటున్నావా..! లేక..😡 Food Commission Chairman Inspection In Dr Br Ambedkar Gurukulam
32:40Nara Lokesh Russia Tour: రష్యా పర్యటనలో నారాలోకేష్ తెలుగు డయాస్పోరా సమావేశం | Asianet News Telugu
05:36రేయ్.. సూర్యనారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్‌ | JC Prabhakar Reddy | Asianet Telugu
05:08జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్సై, సీఐల‌కు వార్నింగ్‌ | JC Prabhakar Reddy Fires at Police Officers
05:30ప్రతి ఇంటి దగ్గర మేము కట్టె పట్టుకుని నిల్చోలేము కదా.. 🤔 Chitha Vijay Prathap Reddy
24:18సీఎం చంద్రబాబు పై రెచ్చిపోయిన అంబటి Ambati Rambabu Pressmeet | YSRCP | CM Chandrababu Naidu
29:38వైజాగ్ లో సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Seafood Export Growth at National Workshop
02:56తల్లి అంజనమ్మ పేరుతో మొక్క నాటిన పవన్ | Deputy CM Pawan Kalyan | Asianet News Telugu