మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు.. 120 మంది అనాథల దత్తత | Asianet News Telugu

Published : Jan 14, 2025, 08:01 PM IST

తెలుగు సినీ నటుడు, మంచు మోహన్ బాబు తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. 120 మంది అనాథల దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. తిరుపతి బైరాగిపట్టెడ మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్న ఆయన.. వారి చదువుతో పాటు అన్ని బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఆ పిల్లలకు కుటుంబ సభ్యుడిలా తోడుంటానని చెప్పారు మంచు విష్ణు.

21:11AP State Food Commission Warning: రైస్ లో చెక్కపురుగులు.. వాళ్ళని తీసేయండి | Asianet News Telugu
04:03RK Roja Prays | జగన్ CM కావాలి..అరుణాచలంలో రోజా మహా రుద్రాభిషేకం | YSRCP | Asianet News Telugu
04:49Minister Savitha మాట్లాడుతుంటే Chandrababu, Pawan ఎలా నవ్వుకుంటున్నారో చుడండి | Asianet News Telugu
70:1558-ft Potti Sriramulu Statue: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహా విష్కరణ| Asianet Telugu
32:42Raghurama Custodial Torture Case: కస్టోడియల్ టార్చర్ కేసుపై RRR కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
10:38Dr Pemmasani Chandrasekhar Speech: శ్రీ కళాసుధ అసోసియేషన్ ఉగాది పురస్కారాలు | Asianet News Telugu
12:09CM Chandrababu Naidu Attends Iftar Dinner: ఇఫ్తార్ విందులో చంద్రబాబు| Asianet Telugu
05:24శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణలో Chandrababu, Pawan Kalyan | Asianet News Telugu
31:02Chandrababu Full Speech: శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలి | Asianet News Telugu
13:14Nara Lokesh Super Speech | ఆయనజయంతి మనకి పండుగ | Potti Sriramulu 58feet Statue | Asianet News Telugu