జగన్ కి కేఏ పాల్ వార్నింగ్: నేను చెప్పినట్టు చేయకపోతే ఏపీ సర్వనాశనం అవుతుంది

Apr 29, 2021, 10:16 AM IST

ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వహణపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పట్టుదలకు పోవడం అంటే విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడటమే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు.