
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్గారి నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, ఇళ్లపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.