గుంటూరులో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించారు. అంబటి కుటుంబానికి భరోసా ఇచ్చిన జగన్.