విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ప్రసాదం అంశం, కాలభైరవ స్వామి ఆలయ రోడ్ సమస్యలపై భీమునిపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.