వైద్యులకు, సిబ్బందికి హర్షధ్వానాలతో అభినందనలు

May 2, 2020, 4:00 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని జెమ్స్ ఆసుపత్రిలో మొదటి విడత కోవిడ్ విధులు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది రిలీవయ్యారు. విధులు పూర్తి చేసుకున్న సిబ్బందికి హర్షధ్వానాలతో తోటి సిబ్బంది, ప్రజలు అభినందిచారు.