జగన్, చంద్రబాబు చేసిందేమీ లేదు... ఆంధ్రా హక్కులకోసం కేసీఆర్ పోరాటం : ఏపి బిఆర్ఎస్ నేత

జగన్, చంద్రబాబు చేసిందేమీ లేదు... ఆంధ్రా హక్కులకోసం కేసీఆర్ పోరాటం : ఏపి బిఆర్ఎస్ నేత

Published : Jan 17, 2023, 02:24 PM IST

విజయవాడ : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ఏపీ ప్రజలు భారీగా తరలిరావాలని చింత పార్థసారథి పిలుపునిచ్చారు.

విజయవాడ : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ఏపీ ప్రజలు భారీగా తరలిరావాలని చింత పార్థసారథి పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రేపు ఖమ్మంలో బిఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభ గురించి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలంతా కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని... ఖమ్మం సభను జయప్రదం చేయాలని పార్థసారథి సూచించారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్ ఎప్పుడూ దూషించలేదని... ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్థసారథి అన్నారు. రైతే రాజు నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న బి.ఆర్.ఎస్, కేసీఆర్ ను అండగా నిలవాలన్నారు. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏపీ అభివృద్దిని నిర్లక్ష్యం చేసారని... కానీ కేసీఆర్ జాతీయ నేతగా ఏపీ హక్కుల కోసం కృషిచేస్తున్నారని పార్థసారథి పేర్కొన్నారు. 
 

03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu