వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది: విజయమ్మ

Siva Kodati |  
Published : Sep 02, 2021, 07:38 PM IST
వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది: విజయమ్మ

సారాంశం

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిదన్నారు ఆయన సతీమణి  విజయమ్మ. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వైఎస్సార్ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. వైఎస్సార్ కన్నా మిన్నగా అందరూ తనను .. నా బిడ్డల్ని ఆదిరించారని విజయమ్మ చెప్పారు.

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిదన్నారు ఆయన సతీమణి  విజయమ్మ. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. వైఎస్సార్ కన్నా మిన్నగా అందరూ తనను .. నా బిడ్డల్ని ఆదిరించారని విజయమ్మ చెప్పారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని విజయమ్మ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ పల్లె వైఎస్సార్‌ను తలచుకుంటుందన్నారు 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu