అధికారుల నిర్లక్ష్యంతోనే సింగరేణి గని ప్రమాదం.. చర్యలకు కార్మిక సంఘాల డిమాండ్

Siva Kodati |  
Published : Nov 10, 2021, 06:13 PM IST
అధికారుల నిర్లక్ష్యంతోనే సింగరేణి గని ప్రమాదం.. చర్యలకు కార్మిక సంఘాల డిమాండ్

సారాంశం

మంచిర్యాల జిల్లా (mancherial district) సింగరేణి గని ప్రమాద ఘటనలో (singareni collieries company limited) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  అధికారుల తప్పిదంతోనే ఎస్ఆర్‌పీ- 3 గనిలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. 

మంచిర్యాల జిల్లా (mancherial district) సింగరేణి గని ప్రమాద ఘటనలో (singareni collieries company limited) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. అందులో చిక్కుకుపోయిన ఓ కార్మికుని మృతదేహాన్ని బయటకు తీశారు. మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. మృతులను కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), చంద్రశేఖర్‌(29), నర్సింహరాజు(30)గా గుర్తించారు. అధికారుల తప్పిదంతోనే ఎస్ఆర్‌పీ- 3 గనిలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు