షాకింగ్... సంగారెడ్డి జిల్లాలో రోడ్డు పక్కన మహిళ మృతదేహం...

Published : Jun 30, 2023, 10:22 AM IST
షాకింగ్... సంగారెడ్డి జిల్లాలో రోడ్డు పక్కన మహిళ మృతదేహం...

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. 

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా తూంకుంట గ్రామ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. జహీరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కనిపించింది. సగం కాలిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ వయసు 30యేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె ఎవరో ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ