షాకింగ్... సంగారెడ్డి జిల్లాలో రోడ్డు పక్కన మహిళ మృతదేహం...

Published : Jun 30, 2023, 10:22 AM IST
షాకింగ్... సంగారెడ్డి జిల్లాలో రోడ్డు పక్కన మహిళ మృతదేహం...

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. 

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా తూంకుంట గ్రామ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. జహీరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కనిపించింది. సగం కాలిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ వయసు 30యేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె ఎవరో ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?