షాకింగ్... సంగారెడ్డి జిల్లాలో రోడ్డు పక్కన మహిళ మృతదేహం...

Published : Jun 30, 2023, 10:22 AM IST
షాకింగ్... సంగారెడ్డి జిల్లాలో రోడ్డు పక్కన మహిళ మృతదేహం...

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. 

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా తూంకుంట గ్రామ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. జహీరాబాద్ జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం కనిపించింది. సగం కాలిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ వయసు 30యేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె ఎవరో ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?