మెదక్ జిల్లాలో ఇద్దరు సజీవ దహనం...కంటైనర్లు ఢీ కొని, మంటలు చెలరేగడంతో ప్రమాదం...

Published : Jun 30, 2023, 09:10 AM IST
మెదక్ జిల్లాలో ఇద్దరు సజీవ దహనం...కంటైనర్లు ఢీ కొని, మంటలు చెలరేగడంతో ప్రమాదం...

సారాంశం

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం అయ్యారు. 

మెదక్ : తెలంగాణలోని మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  రెండు కంటైనర్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. కంటైనర్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ