మెదక్ జిల్లాలో ఇద్దరు సజీవ దహనం...కంటైనర్లు ఢీ కొని, మంటలు చెలరేగడంతో ప్రమాదం...

Published : Jun 30, 2023, 09:10 AM IST
మెదక్ జిల్లాలో ఇద్దరు సజీవ దహనం...కంటైనర్లు ఢీ కొని, మంటలు చెలరేగడంతో ప్రమాదం...

సారాంశం

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం అయ్యారు. 

మెదక్ : తెలంగాణలోని మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  రెండు కంటైనర్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. కంటైనర్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం