సికింద్రాబాద్ లో మహిళ దారుణ హత్య.. రాయితో మోది చంపిన దుండగులు..

Published : Apr 13, 2023, 08:11 AM IST
సికింద్రాబాద్ లో మహిళ దారుణ హత్య.. రాయితో మోది చంపిన దుండగులు..

సారాంశం

సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా యాచకురాలు దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగు చూసింది. 

హైదరాబాద్ : మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య తెల్లారి వెలుగు లోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ కూడా వెలుగు చూసింది. ఓ దుండగుడు మహిళను రాయితో మోది హత్య చేశాడు. ఆ తరువాత పక్కను వ్యక్తిని లాక్కెళ్లడం కనిపిస్తుంది. అయితే, హత్యకు గురైన మహిళ, ఆమె పక్కనున్న మహిళ యాచకులని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu