స్పీకర్ పై అవిశ్వాసం !

Published : Dec 19, 2016, 10:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
స్పీకర్ పై అవిశ్వాసం !

సారాంశం

ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక

 

తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూధనాచారిపై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

 

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.


 

నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ నాన్చుడుధోరిణితో వ్యవహరించడం వల్లే ఆయన ముందు నిరసన చేపట్టామని తెలిపారు.

 

స్పీకర్ తీరు ఇప్పటికైనా మారకపోతే ఆయన పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్