రేపు యూకే ఎంపీల బృందం పర్యటన

Published : Nov 08, 2016, 12:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రేపు యూకే ఎంపీల బృందం పర్యటన

సారాంశం

ప్రభుత్వ పథకాలను వివరించనున్న అధికారులు

యూకే ఎంపీ వీరేంద్ర శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం రేపు తెలంగాణలో పర్యటించనుంది. ఉదయం 10.50 గంటలకు అసెంబ్లీకి పార్లమెంటేరియన్ బృందం చేరుకుంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రతిపక్ష నాయకులను కలుసుకుంటుంది. ప్రభుత్వాధికారులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతోపాటు పలు పథకాలను యూకే బృందానికి వివరిస్తారు. వీరికి నగరంలోని ఓ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు

 

 

PREV
click me!

Recommended Stories

లేబర్ కోడ్స్‌పై తొందరపాటు నిర్ణయాలుండవు..: మంత్రి వివేక్ వెంకటస్వామి
మీ పిల్లలను అంగన్వాడీకి పంపించడం కాదు.. అంగన్వాడీలే మీ ఇంటికి వచ్చేస్తున్నాయి