ఉప్పల్ లో మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మృతి (వీడియో)

Published : May 30, 2018, 02:46 PM IST
ఉప్పల్ లో మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మృతి (వీడియో)

సారాంశం

విషాదం

ఉప్పల్ స్టేడియం గేట్ నెం 1 సమీపంలో ఉన్న డ్రెయినేజీ ఓపెన్ చేయడం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన్ వోల్ పడి మృతి చెందారు. వారిద్దరూ సంతోష్, విజయ్ గా గుర్తించారు. ఆ ఇద్దరు కార్మికులు ఒరిస్సాకు చెందిన యువకులుగా చెబుతున్నారు.  25 నుండి 30 ఏళ్ల వయసు ఉన్నవారిగా తెలుస్తోంది. వీరు ఎల్.ఎన్.టి లో కాంట్రాక్టు ఉద్యోగులు. రెండు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృత్యువాత పడిన కార్మికుల వీడియో కింద ఉంది.

"

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి