ఉప్పల్ లో మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మృతి (వీడియో)

Published : May 30, 2018, 02:46 PM IST
ఉప్పల్ లో మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మృతి (వీడియో)

సారాంశం

విషాదం

ఉప్పల్ స్టేడియం గేట్ నెం 1 సమీపంలో ఉన్న డ్రెయినేజీ ఓపెన్ చేయడం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన్ వోల్ పడి మృతి చెందారు. వారిద్దరూ సంతోష్, విజయ్ గా గుర్తించారు. ఆ ఇద్దరు కార్మికులు ఒరిస్సాకు చెందిన యువకులుగా చెబుతున్నారు.  25 నుండి 30 ఏళ్ల వయసు ఉన్నవారిగా తెలుస్తోంది. వీరు ఎల్.ఎన్.టి లో కాంట్రాక్టు ఉద్యోగులు. రెండు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృత్యువాత పడిన కార్మికుల వీడియో కింద ఉంది.

"

PREV
click me!

Recommended Stories

Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video