సిద్దిపేట జిల్లాలో కలకలం:బూర్గుపల్లిలోని బావిలో రెండు డెడ్‌బాడీల లభ్యం

Published : Apr 27, 2022, 10:06 AM IST
సిద్దిపేట జిల్లాలో కలకలం:బూర్గుపల్లిలోని బావిలో రెండు డెడ్‌బాడీల లభ్యం

సారాంశం

సిద్దిపేట జిల్లాలోని బూర్గుపల్లిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గ్రామంలోని బావిలో ఈ డెడ్ బాడీలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


సిద్దిపేట: Siddipet జిల్లాలోని Burugupalli లో రెండు Dead Bodies లభ్యమయ్యాయి. గ్రామంలోని బావిలో రెండు మృతదేహలు లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని డెడ్ బాడీలను వెలికి తీయించారు. ఈ యువకులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారా లేదా ఎవరైనా హత్య చేసి వారిని బావిలో వేశారా అనే కోణంలో police దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరనే కోణంలో కూడా పోలీసులు  ఆరా తీస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?