ఆచార్యులకు అనుమతి

Published : Dec 09, 2016, 02:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఆచార్యులకు అనుమతి

సారాంశం

వర్సిటీ వీసీల నియామకానికి సుప్రీం ఓకే

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్సిటీలో వీసీల నియామకానికి అనుమతివ్వాలన్న ప్రభుత్వ వినితిని సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది.

 

తెలంగాణలో వీసీల నియామక పిటిషన్‌పై సుప్రీంలో శుక్రవారం విచారణ జరిగింది. తెలంగాణ తరపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహిత్గి వాదనలు వినిపించారు.

 

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం వీసీల నియామకాలు చేపడతామని కోర్టుకు విన్నవించింది.

 

మూడు వర్సిటీలకు వీసీల నియామకానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

 

 ప్రభుత్వ వినతిని సుప్రీం కోర్టు అంగీకరిస్తూ మూడు వర్సిటీలకు వీసీల నియామకానికి అనుమతినిచ్చింది.

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu