విహారయాత్రలో విషాదం.. నాగార్జున‌సాగర్‌లో ముగ్గురు యువకులు గల్లంతు

Siva Kodati |  
Published : Feb 09, 2023, 08:14 PM IST
విహారయాత్రలో విషాదం.. నాగార్జున‌సాగర్‌లో ముగ్గురు యువకులు గల్లంతు

సారాంశం

నాగార్జున సాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

నాగార్జున సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర్‌ఘాట్ వద్ద వీరు గల్లంతయ్యారు. వీరంతా హైదరాబాద్‌కు చెందినవారిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్