కొమరంభీం జిల్లా : భూ తగాదాలు.. కర్రలు, కత్తులతో రెండు గ్రూపుల వార్.. ముగ్గురు మృతి

Siva Kodati |  
Published : Jun 26, 2023, 02:58 PM IST
కొమరంభీం జిల్లా : భూ తగాదాలు.. కర్రలు, కత్తులతో రెండు గ్రూపుల వార్.. ముగ్గురు మృతి

సారాంశం

కొమరంభీం జిల్లా జక్కుపల్లిలో భూతగాదాలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

కొమరంభీం జిల్లా జక్కుపల్లిలో దారుణం జరిగింది. భూతగాదాలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కత్తులు, కర్రలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను బతుకమ్మ, లింగయ్య, నర్సయ్యగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే
Hyderabad : రూ.50 లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్.. హైదరాబాద్ లో అతితక్కువ ధరకే ఇళ్లు లభించే టాప్ 5 ప్రాంతాలివే..!