కొమరంభీం జిల్లా : భూ తగాదాలు.. కర్రలు, కత్తులతో రెండు గ్రూపుల వార్.. ముగ్గురు మృతి

Siva Kodati |  
Published : Jun 26, 2023, 02:58 PM IST
కొమరంభీం జిల్లా : భూ తగాదాలు.. కర్రలు, కత్తులతో రెండు గ్రూపుల వార్.. ముగ్గురు మృతి

సారాంశం

కొమరంభీం జిల్లా జక్కుపల్లిలో భూతగాదాలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

కొమరంభీం జిల్లా జక్కుపల్లిలో దారుణం జరిగింది. భూతగాదాలతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కత్తులు, కర్రలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను బతుకమ్మ, లింగయ్య, నర్సయ్యగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్