హైదరాబాద్ పుప్పాలగూడలో విషాదం.. గోడ కూలి ముగ్గురు మృతి

Published : Jun 25, 2022, 04:35 PM ISTUpdated : Jun 25, 2022, 04:50 PM IST
హైదరాబాద్ పుప్పాలగూడలో విషాదం.. గోడ కూలి ముగ్గురు మృతి

సారాంశం

హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. సెల్లార్‌లో గుంత తీయడంతో గోడ కూలినట్టుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. సెల్లార్‌లో గుంత తీయడంతో గోడ కూలినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. మృతులు బిహార్ వాసులుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.