ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

By Siva KodatiFirst Published Apr 24, 2019, 3:23 PM IST
Highlights

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు తమ నిండు ప్రాణాలను తీసుకుని తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా భువనగిరి జిల్లాలో మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. 

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు తమ నిండు ప్రాణాలను తీసుకుని తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా భువనగిరి జిల్లాలో మరో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది.

బొమ్మలరామారాం మండలం నాగినేనిపల్లికి చెందిన ఓ విద్యార్ధిని బీబీనగర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ అయినట్లుగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్ధుల బలన్మరణాల సంఖ్య 20కి చేరింది. 

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

click me!
Last Updated Apr 24, 2019, 5:48 PM IST
click me!