కేసీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు

Siva Kodati |  
Published : May 18, 2021, 08:02 PM IST
కేసీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. తద్వారా ఆయుష్మాన్ భారత్ విధివిధనాలు ఖరారు చేయాల్సిందిగా.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ