బ్రేకింగ్: సిబ్బందికి కరోనా... రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

Siva Kodati |  
Published : Sep 15, 2020, 06:06 PM IST
బ్రేకింగ్: సిబ్బందికి కరోనా... రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రేపటి నుంచి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితో పాటు అసెంబ్లీ సిబ్బందిలో చాలా మంది కోవిడ్ బారినపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రేపటి నుంచి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితో పాటు అసెంబ్లీ సిబ్బందిలో చాలా మంది కోవిడ్ బారినపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సభ నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో స్పీకర్ పోచారం చర్చించారు. ఈ భేటీలో సభ వాయిదా వేస్తేనే మంచిదని పలువురు సూచించారు. దీంతో సభను రేపటి నుంచి వాయిదా వేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించారు. 
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !