బ్రేకింగ్: సిబ్బందికి కరోనా... రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

Siva Kodati |  
Published : Sep 15, 2020, 06:06 PM IST
బ్రేకింగ్: సిబ్బందికి కరోనా... రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రేపటి నుంచి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితో పాటు అసెంబ్లీ సిబ్బందిలో చాలా మంది కోవిడ్ బారినపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రేపటి నుంచి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితో పాటు అసెంబ్లీ సిబ్బందిలో చాలా మంది కోవిడ్ బారినపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సభ నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో స్పీకర్ పోచారం చర్చించారు. ఈ భేటీలో సభ వాయిదా వేస్తేనే మంచిదని పలువురు సూచించారు. దీంతో సభను రేపటి నుంచి వాయిదా వేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana