పెట్రోల్ డీలర్ల సమ్మే తాత్కాలికంగా వాయిదా

Published : Nov 05, 2016, 02:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పెట్రోల్ డీలర్ల సమ్మే తాత్కాలికంగా వాయిదా

సారాంశం

చమురు కంపెనీలతో చర్చలు సఫలం

 దేశవ్యాప్తంగా శనివారం నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని పెట్రోల్‌ డీలర్లు వాయిదా వేశారు. ముంబయిలో చమురు కంపెనీలతో పెట్రోల్‌ డీలర్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  లీటర్‌ పెట్రోలుకు రూ.138, లీటర్‌ డీజిల్‌పై రూ.102 కమిషన్‌ ఇచ్చేందుకు చమురు కంపెనీలు అంగీకరించాయి. మిగిలిన అంశాలపై చర్చిచేందుకు చమురు కంపెనీలు పది రోజులు గడువు కోరగా.. పెట్రోల్‌ డీలర్లు అంగీకరించారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu