నిజామాబాద్ జిల్లాలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి..

Published : Sep 07, 2023, 11:50 AM IST
నిజామాబాద్ జిల్లాలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి..

సారాంశం

నిజామాబాద్ లో స్కూలు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం విషాదాన్ని నింపింది. 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి హయతి మృతి స్థానికంగా కలకలం రేపింది. హయతి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటోంది. ఈ ఘటన  నిజామాబాద్ జిల్లా నాగారంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
KTR : బిఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. ఇక ఫ్యామిలీకే పరిమితం, పార్టీలకు దూరం