నిజామాబాద్ జిల్లాలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి..

Published : Sep 07, 2023, 11:50 AM IST
నిజామాబాద్ జిల్లాలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి..

సారాంశం

నిజామాబాద్ లో స్కూలు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం విషాదాన్ని నింపింది. 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి హయతి మృతి స్థానికంగా కలకలం రేపింది. హయతి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటోంది. ఈ ఘటన  నిజామాబాద్ జిల్లా నాగారంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu