తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి .. ఇల్లు ఊడ్చేసిన దొంగలు, బంగారం, రూ.25 లక్షల అపహరణ

Siva Kodati |  
Published : Jan 13, 2022, 08:37 PM IST
తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి .. ఇల్లు ఊడ్చేసిన దొంగలు, బంగారం, రూ.25 లక్షల అపహరణ

సారాంశం

ఎస్సార్ నగర్‌లో (sr nagar)  భారీ చోరీ (robbery) జరిగింది. టీచర్ ఇంట్లో కిలో బంగారం, రూ.25 లక్షలను అపహరించుకుపోయారు దొంగలు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎస్సార్ నగర్‌లో (sr nagar)  భారీ చోరీ (robbery) జరిగింది. టీచర్ ఇంట్లో కిలో బంగారం, రూ.25 లక్షలను అపహరించుకుపోయారు దొంగలు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu