దీపావళీ వేళ దొంగల చేతివాటం

Siva Kodati |  
Published : Nov 14, 2020, 03:13 PM IST
దీపావళీ వేళ దొంగల చేతివాటం

సారాంశం

దీపావళీ వేళ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్‌లో చోరీ జరిగింది.

దీపావళీ వేళ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన టీవీలు, ఫ్రీజ్‌లను ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మ‌హిళ‌ల‌కు అల‌ర్ట్‌.. జూన్ 2 త‌ర్వాత ఉచిత బ‌స్సులో ఆధార్ చెల్ల‌దు. మ‌రేం చేయాలంటే.?
IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !