సిఎం కరీంనగర్ పర్యటనలో అపశృతి

Published : May 10, 2018, 09:06 PM ISTUpdated : May 10, 2018, 09:14 PM IST
సిఎం కరీంనగర్ పర్యటనలో అపశృతి

సారాంశం

రోడ్డు  ప్రమాదం

తెలంగాణ సిఎం కేసిఆర్  కాన్వాయి డ్యూటి ముగించుకొని కరీంనగర్ కు వెళుతున్న డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనం మానకొండూర్ మండలం చెంజర్ల వద్ద ప్రమాదానికి గురైంది. 
ఎదురుగా వస్తున్న కార్ ను ఢీకొనడంతో కార్లో ఉన్న భార్యాభర్తలు, డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనంలో ఉన్న ఏడుగురు  పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

 క్షతగాత్రులను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. 
సీఎం సభకు హాజరై వెళుతున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరుండి గాయపడ్డ వారిని  అపోలో ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్