యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Published : Sep 01, 2018, 10:41 AM ISTUpdated : Sep 09, 2018, 12:40 PM IST
యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

 యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు-లారీ ఢీ. 15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.  హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(AP36 Z 0220, భూపాల్ పల్లి డిపో) వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ(TS 08 UE 5625) ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం.

             

 

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu