యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Published : Sep 01, 2018, 10:41 AM ISTUpdated : Sep 09, 2018, 12:40 PM IST
యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

 యాదగిరిగుట్ట మండలం రామాజీపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు-లారీ ఢీ. 15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.  హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(AP36 Z 0220, భూపాల్ పల్లి డిపో) వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ(TS 08 UE 5625) ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం.

             

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ