జీడిమెట్లలోని బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు.. ముగ్గురికి గాయాలు..

Published : Aug 22, 2022, 11:08 AM IST
జీడిమెట్లలోని బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు.. ముగ్గురికి గాయాలు..

సారాంశం

హైదరాబాద్‌‌ జీడిమెట్లలోని ఓ బయోటెక్ కంపెనీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన ముగ్గురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

హైదరాబాద్‌‌ జీడిమెట్లలోని ఓ బయోటెక్ కంపెనీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన ముగ్గురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. జీడిమెట్లలోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో ఒకేసారి ఐదు రియాక్టర్‌లు పేలాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్