అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా జడ్జి అరెస్ట్

sivanagaprasad kodati |  
Published : Nov 15, 2018, 09:17 AM IST
అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా జడ్జి అరెస్ట్

సారాంశం

అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జి వి. వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వరకు ఎల్‌బి నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సుమారు రూ.3 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు

అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జి వి. వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వరకు ఎల్‌బి నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సుమారు రూ.3 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు..

అనంతరం ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై కేసు నమోదు చేసి.... తెల్లవారుజామున 4 గంటలకు మెజిస్ట్రేట్ ముందు వరప్రసాద్‌ను హాజరుపరిచారు. న్యాయమూర్తి వరప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. అనంతరం పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం