నౌహీరా షేక్‌‌కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

Published : Jan 29, 2019, 02:03 PM IST
నౌహీరా షేక్‌‌కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

సారాంశం

నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్:  నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నెల 12 వ తేదీ వరకు నౌహీరా  జ్యూడీషీయల్ రిమాండ్‌లో  ఉంటుంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు నౌహీరా షేక్‌ను  తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Prices: ట‌మాట డ‌బుల్‌, సెంచ‌రీ కొట్టిన అల్లం.. హైద‌రాబాద్‌లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.
Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu