నౌహీరా షేక్‌‌కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

By narsimha lodeFirst Published Jan 29, 2019, 2:03 PM IST
Highlights

నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్:  నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే నెల 12 వ తేదీ వరకు నౌహీరా  జ్యూడీషీయల్ రిమాండ్‌లో  ఉంటుంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు నౌహీరా షేక్‌ను  తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

click me!