రామోజీరావుకు అస్వస్థత

Published : Jan 05, 2017, 08:54 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రామోజీరావుకు అస్వస్థత

సారాంశం

యశోద ఆస్పత్రిలో చికిత్స

ఈనాడు, ఈ టీవీ  సంస్థల అధిపతి రామోజీరావు అనారోగ్యానికి గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం  సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

 

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

 

సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎన్‌వీ రావు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ నవనీతసాగర్‌ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !